ప్రజల అవసరాలు పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం : శృంగవరపుకోట జనసేన నాయకులు

శృంగవరపుకోట

              శృంగవరపుకోట ( జనస్వరం ) : ఎస్ కోట నియోజకవర్గం వేపాడ మండలంలో సోంపురం గ్రామం నుండి దబ్బిరాజుపేట జాకీరు గ్రామంలో రోడ్డుకి ఎక్కువగా చెట్ట కొమ్మలు మలుపు రోడ్లు ఉండటం వలన దారుణంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన శృంగవరపుకోట జనసేన నాయకులు, మండల నాయకులు సుంకర అప్పారావు, జొన్న పెళ్లి సత్తిబాబు కలసి  జెసిబితో తుప్పలు కొట్టించడం జరిగినది. ముఖ్య అతిధులుగా ఈ కార్యక్రమానికి వబ్బిన సత్యనారాయణ, కొత్తవలస మండల నాయకులు గొరపల్లి రవి, ఎం శ్రీను, పిల్లా రామదుర్గ, వేపాడ జనసైనికులు సలాది శేఖర్, ఏడువాక రాజు, సలాది నరేంద్ర, పెంటపల్లి బుజ్జి, కోట్ని కుమార్, రాపర్తి రాజు, బుదిరెడ్డి ఎర్నిబాబు, పవన్, అలమండ రాంబాబు ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు.

See also  ఇంటి పన్నులు మరియు చెత్త డ్రైనేజీ పన్నులు పెంచడంపై నిరసన వ్యక్తం చేస్తూ శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చిన జనసేన నాయకులు