
అగనంపూడి జనసైనికుల ఆధ్వర్యంలో రెండు సిమెంట్ బల్లలుఏర్పాటు
గాజువాక నియోజవర్గం అగనంపూడి జనసైనికులు మేడశెట్టి విజయ్ గారు మరియు దాసరి శ్రీను గారి ఆర్దిక సహకారంతో పాయకరావుపేట నియోజవర్గం కోడవటిపూడి జనసైనికులు శ్రీను గారి అభ్యర్దనమేరకు కోడవటిపూడి గ్రామంలో అగనంపూడి జనసైనికులు , జనసేన పార్టీ తరుపున రెండు సిమెంట్ బల్లలు వేయించడం జరిగంది. ఈ కార్యక్రమంలో శీను జనసైనికుడు. పి నానాజీ. ఎం నానాజీ .బి సాయి జై గణేష్. కే శీను పి చెన్న పాల్గొన్నారు.









