Logo
Date of Publish : 12 October 2020, 5:45 am
Editor : Sake Naresh

అగనంపూడి జనసైనికుల ఆధ్వర్యంలో రెండు సిమెంట్ బల్లలుఏర్పాటు

అగనంపూడి జనసైనికుల ఆధ్వర్యంలో రెండు సిమెంట్ బల్లలుఏర్పాటు

           గాజువాక నియోజవర్గం అగనంపూడి జనసైనికులు మేడశెట్టి విజయ్ గారు మరియు దాసరి శ్రీను గారి ఆర్దిక సహకారంతో పాయకరావుపేట నియోజవర్గం కోడవటిపూడి జనసైనికులు శ్రీను గారి అభ్యర్దనమేరకు కోడవటిపూడి గ్రామంలో అగనంపూడి జనసైనికులు , జనసేన పార్టీ తరుపున రెండు సిమెంట్ బల్లలు వేయించడం జరిగంది. ఈ కార్యక్రమంలో శీను జనసైనికుడు. పి నానాజీ. ఎం నానాజీ .బి సాయి జై గణేష్. కే శీను పి చెన్న పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com