బద్వేలు ఉప ఎన్నికకకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు : జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్

   అమరావతి, (జనస్వరం) :  బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలో జనసేన పార్టీ తరఫున బిజెపీకి సహాయ సహకారాలు అందించేందుకు ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియమించారు. ఈ కమిటీలో శ్రీ తాతంశెట్టి నాగేంద్ర (పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి), శ్రీ ముకరం చాంద్ (పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి), శ్రీ సుంకర శ్రీనివాస్ (కడప అసెంబ్లీ పార్టీ ఇంఛార్జ్ఈ కమిటీలో సభ్యులుగా నియమితులయ్యారు.

See also  ప్రజాభిప్రాయాన్ని పరిగణించకుండా జిల్లాల విభజన : జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్