Logo
Date of Publish : 21 October 2021, 5:55 pm
Editor : Sake Naresh

బద్వేలు ఉప ఎన్నికకకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు : జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్

   అమరావతి, (జనస్వరం) :  బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలో జనసేన పార్టీ తరఫున బిజెపీకి సహాయ సహకారాలు అందించేందుకు ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియమించారు. ఈ కమిటీలో శ్రీ తాతంశెట్టి నాగేంద్ర (పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి), శ్రీ ముకరం చాంద్ (పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి), శ్రీ సుంకర శ్రీనివాస్ (కడప అసెంబ్లీ పార్టీ ఇంఛార్జ్) ఈ కమిటీలో సభ్యులుగా నియమితులయ్యారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com