మండల పరిషత్ అధికారిని కలిసి సమస్యలను పరిష్కరించాలని కోరిన జనసేన నాయకులు

మండల పరిషత్

        పాలకొండ ( జనస్వరం ) : మండల పరిషత్ అధికారి డొంక త్రినాథ్ గారిని పాలకొండ నియోజకవర్గం జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు కలిసి సమస్యలను వివరించారు. పాలకొండ మండలంలో వున్న వివిధ సమస్యలతో పాటుగా, పరిసర ప్రాంతాల్లో డెంగ్యూ సమస్యలతో ప్రజలు చాలా అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. డెంగ్యూ వ్యాధి నుండి ప్రజలను రక్షించే దిశగా చర్యలు తీసుకోవాలని మరియు కాలువలు పరిశుభ్రత చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందచేయడం జరిగింది. మండల పరిషత్ అధికారి (MPDO) సానుకూలంగా స్పందించి వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డొంక శివ ప్రసాద్, మిడితాన ప్రసాద్, గర్భాపు నరేంద్ర,పెనుగొండ రాజశేఖర్, డోంపాక సాయి కుమార్,సంతోష్ , పాల్గొన్నారు.

See also  జగన్ మోహన్ రెడ్డి పాలన దుర్భిక్షం - పవన్‌ కళ్యాణ్‌ని అడ్డుకోవడం మీ తరం కాదు : జనసేన జిల్లా ఉపాధ్యక్షులు లాయర్‌ జయరామిరెడ్డి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి