సంపత్ కుమార్ కి సేవా రత్న నేషనల్ అవార్డు

   అనంతపురం ( జనస్వరం ) : ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన సాహిత్య అకాడమీ తెలంగాణలో రాష్ట్ర సదస్సు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా జనసేన పార్టీకి చెందిన అనంతపురం కార్యదర్శి సంపత్ కుమార్ కి సేవా రత్న నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది. సభలో మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడంలో నేనెప్పుడూ ముందుంటాను ఆయన తెలిపారు. బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణకి, జాతీయ కోఆర్డినేటర్ డాక్టర్ విజయలలితకి ధన్యవాదాలు తెలిపారు. 

See also  జి.మాడుగులలో జనసైనికుల ఆత్మీయ సమావేశం