12 వరోజు ప్రతి ఇంటికి జనసేన కార్యక్రమం

జనసేన

     మదనపల్లి ( జనస్వరం ) : మదనపల్లె జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో మదనపల్లి జనసేన సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత  కొత్త పల్లె పంచాయతీ పాలెం కొండ, రెడ్డిగాని పల్లిలో జరిగింది. రాష్ట్ర అభివృద్ధికి ప్రజలకు జనసేన పార్టీని దిక్కని ఈసారి జనసేన టిడిపి ఉమ్మడి అభ్యర్థులు గెలిపించుకోవడం తమ లక్ష్యం అని ప్రజలు స్వచ్ఛందంగా చెప్పడం మార్పుకు మంచి నిదర్శనం అని అన్నారు.  ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన సీనియర్ నాయకురాల చామంతుల మల్లికా, మదనపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి లక్కసంద్రం కిరణ్ కుమార్ రెడ్డి, జనసేన నాయకులు గంగాధర, రామిశెట్టి నాగరాజు, వెంకటేష్, తొక్కోల శివ ప్రసాద్, సిద్దు, స్టీఫెన్, సుధీర్, బహదూర్, శంకర తదితరులు పాల్గొన్నారు.

See also  జనసేన నాయకులు టి.శివశంకర రావు ఆధ్వర్యంలో విశాఖలో 38J బస్సు సేవల కోసం పోరాడి సాధించిన జనసైనికులు