మదనపల్లి జిల్లా సాధన కోసం జనసేన నాయకులు నిరసన

     మదనపల్లి, (జనస్వరం) : చిత్తూరు జిల్లాలో మదనపల్లి జిల్లా సాధన JAC ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్ నుండి అనిబిసెంట్ సర్కిల్ వరకు మదనపల్లి జిల్లా సాధన JAC ఆధ్వర్యంలో జనసేన పార్టీ వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మదనపల్లి నియోజకవర్గం ప్రజలతో కలిసి మదనపల్లిని జిల్లా చేయాలి అని నిరసన నినాదాలు చేయడమైనది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి దారం అనిత, మదనపల్లి జనసేన నాయకులు రాందాస్ చౌదరి, శ్రీనివాస్, వెంకటేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

See also  వేమూరు నియోజకవర్గంలో ఐలమ్మ జయంతి వేడుకలు