రాజోలులో గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది కార్యక్రమం

రాజోలు

       రాజోలు ( జనస్వరం ) : నియోజకవర్గ మామిడికుదురు మండలంలో జనసేన, టీడీపీ పార్టీ ఆదేశాల మేరకు గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది కార్యక్రమం చేపట్టారు.  జగన్నపేట టు ఆదుర్రు రోడ్ లో గల ఈదరాడ గ్రామంలో రోడ్ల దుస్థితిని తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో  మల్కిపురం జనసేన MPP మేడిచర్ల సత్యవాణి రాము,, మేకల యేసుబాబు, యెరుబండి చిన్ని, యెరుబండి నాగముత్యం,, మంగేనా హైమతి, ఈదరాడ కొమరాడ, జనసేన, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 

See also  జగ్గయ్యపేట జనసేన పార్టీ కార్యాలయంలో ఆత్మీయ జనసైనికుల సమావేశం