Logo
Date of Publish : 18 November 2023, 10:04 pm
Editor : Sake Naresh

రాజోలులో గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది కార్యక్రమం

       రాజోలు ( జనస్వరం ) : నియోజకవర్గ మామిడికుదురు మండలంలో జనసేన, టీడీపీ పార్టీ ఆదేశాల మేరకు గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది కార్యక్రమం చేపట్టారు.  జగన్నపేట టు ఆదుర్రు రోడ్ లో గల ఈదరాడ గ్రామంలో రోడ్ల దుస్థితిని తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో  మల్కిపురం జనసేన MPP మేడిచర్ల సత్యవాణి రాము,, మేకల యేసుబాబు, యెరుబండి చిన్ని, యెరుబండి నాగముత్యం,, మంగేనా హైమతి, ఈదరాడ కొమరాడ, జనసేన, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com