మదనపల్లి జిల్లా సాధన JAC ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

మదనపల్లి

     మదనపల్లి ( జనస్వరం ) : మదనపల్లి జిల్లా సాధన JAC ఆధ్వర్యంలో మదనపల్లి నియోజకవర్గం ప్రజలు నుండి సంతకాలు సేకరణ కార్యక్రమం చేపట్టడమైనది. ఈ కార్యక్రమానికి చిత్తూరు జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి దారం అనిత పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లిని జిల్లా చేసేదాకా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని అన్నారు. అన్ని విధాలుగా అనుకూలంగా వున్న మదనపల్లిని జిల్లా చేయాలని కోరారు. ఈ విషయం గురించి ప్రభుత్వ సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి మదనపల్లి జిల్లా సాధన JAC సభ్యులు, జనసేన, వివిధ రాజకీయ పార్టీలు, కుల సంఘాలు నాయకులు పాల్గొన్నారు.

See also  నిబంధనలు పాటించని ప్రయివేట్ అంబులెన్సు నిర్వాహకుల పై చర్యలేవి : తీగల చంద్రశేఖర్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి