Logo
Date of Publish : 14 February 2022, 5:18 pm
Editor : Sake Naresh

మదనపల్లి జిల్లా సాధన JAC ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

     మదనపల్లి ( జనస్వరం ) : మదనపల్లి జిల్లా సాధన JAC ఆధ్వర్యంలో మదనపల్లి నియోజకవర్గం ప్రజలు నుండి సంతకాలు సేకరణ కార్యక్రమం చేపట్టడమైనది. ఈ కార్యక్రమానికి చిత్తూరు జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి దారం అనిత పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లిని జిల్లా చేసేదాకా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని అన్నారు. అన్ని విధాలుగా అనుకూలంగా వున్న మదనపల్లిని జిల్లా చేయాలని కోరారు. ఈ విషయం గురించి ప్రభుత్వ సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి మదనపల్లి జిల్లా సాధన JAC సభ్యులు, జనసేన, వివిధ రాజకీయ పార్టీలు, కుల సంఘాలు నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com