జనసేనపార్టీ బ్యానర్ చింపిన వారిపై చర్యలు తీసుకోవాలి : రవి కుమార్ మిడతాన

జనసేనపార్టీ

          విజయనగరం ( జనస్వరం ) : జనసేన పార్టీ బ్యానర్ చూసి భయపడిపోతున్న ఇతర పార్టీలు, దొంగచాటుగా రాత్రి వచ్చి బ్యానర్ ని చింపివేసిన దుండగులు, చిల్లర వేషాలు ఇకనైనా మానుకొని దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ పడాలని జనసేన పార్టీ నాయకులు సవాల్ విసిరారు. ఈరోజు గంట్యాడ మండలం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే సిఐ గారిని కలవడం జరిగింది. ఆయన తగు చర్యలు తీసుకుంటారని హామీ ఇవ్వడం జరిగింది, సిసి ఫుటేజ్ ద్వారా నిందితుల్ని పట్టించి శిక్షించడం జరుగుతుందన్నారు. విజయనగరం జిల్లా ఎస్పీ మేడం గారు వెంటనే స్పందించినందుకు ఆమెకు సీనియర్ నాయకులురవి కుమార్ మిడతాన ధన్యవాదాలు తెలిపారు. 

See also  కళ్యాణదుర్గంలో జనసేన రైతు భరోసా యాత్ర పోస్టర్లు ఆవిష్కరణ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి