రైతులకు తక్షణమే బకాయిలు చెల్లించాలి : జనసేన పార్టీ నాయకులు ఆదాడ మోహనరావు

జనసేన పార్టీ

        విజయనగరం, (జనస్వరం) :   విజయనగరం, రైతులకు ధాన్యం, జీడీ, చెరుకు మొదలగు బకాయిలు చెల్లించండంలో ప్రభుత్వం విఫలమైందని జనసేన పార్టీ నాయకులుశ్రీ ఆదాడ మోహనరావు గారు దుయ్యబట్టారు. రైతులకు మద్దతుగా రైతులకు తక్షణమే బకాయిలు చెల్లించాలని సోమవారం ఉదయం కలెక్టరేట్ ముందు జనసేనపార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీ దంతులూరి రామచంద్రరాజు గారు, త్యాడ రామకృష్ణారావు(బాలు), శ్రీ వంక నరసింగరావు గారు, రవిరాజ్ చౌదరి, భాస్కరరావు, జొయ్,డోల రాజేంద్రప్రసాద్ గారు, బూర్లీ వాసు గారు, లోపింటి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

See also  చంద్రయాన్-3, ఆదిత్యా ఎల్1 సక్సెస్ తో గగన్ యాన్ కు స్పీడ్ పెంచిన ఇస్రో