బ్రెయిన్ మారొ ఫెయిల్యూర్ తో బాధపడుతున్నచల్లా లితిషకు ఆర్థిక సాయం

ఆర్థిక సాయం

       ఆముదాలవలస ( జనస్వరం ) : జనసేన నాయకులు బూర్జ మండలం, సింగన్న పాలెం గ్రామానికి చెందిన చల్లా లితిష బ్రెయిన్ మారొ ఫెయిల్యూర్ తో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న కొత్తకోట నాగేంద్ర(బుర్జ మండల అధ్యక్షులు) ఆధ్వర్యంలో కొల్ల జయరామ్, ఎంపిటిసి విక్రమ్, తులగాపు మౌలీ, కిల్లానా నరేష్, తులగాపు తిరుపతి రావు, గేదెల వాసు, మహేష్ మరియు జనసైనికులు, ఊరు పెద్దలు, యువత సహకారంతో తమవంతు సహాయంగా రూ 20000/ ఆపరేషన్ నిమిత్తం ఆ కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ పార్టీ పరంగా మరింత సహాయం చేయడానికి కృషి చేసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

See also  నా నమ్మకం జనమే కాదు జగనన్న... నీ అమ్మకం జనమే జగన్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి