పామర్రు జనసేన నాయకులు ఆధ్వర్యంలో టీం పిడికిలి పోస్టర్లు ఆవిష్కరణ

    పామర్రు, (జనస్వరం) : కృష్ణా జిల్లా – పామర్రు నియోజకవర్గం – స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నందు NRI జనసైనికులు రాజా మైలవరపు ఆధ్వర్యంలో 175 నియోజకవర్గాల పరిధిలో టీం పిడికిలి పేరిట వితరణ చేసిన గోడ ప్రతులు, వాహన స్టికర్లు, అధ్యక్షుల వారి కృష్ణా జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు పచ్చిగళ్ళ సుధీర్ బాబు ఆధ్వర్యంలో, పామర్రు నియోజకవర్గం ఇంచార్జి తాడిశెట్టి నరేష్, రాపర్ల ఎంపీటీసీ  కూనపరెడ్డి సుబ్బారావు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎర్రంశెట్టి వీరాస్వామి, జనసైనికులు పాల్గొన్నారు.

See also  జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరాలు ప్రారంభించిన ఉరవకొండ జనసైనికులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి