విశాఖ దక్షిణంలో సుడిగాలి పర్యటన చేస్తున్న కందుల నాగరాజు

 విశాఖపట్నం ( జనస్వరం ) : విశాఖ దక్షిణ నియోజకవర్గంలో విజయవంతంగా పవనన్న ప్రజాబాట కార్యక్రమం కొనసాగుతుంది. నియోజకవర్గ జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ కార్యక్రమం 105వ రోజుకు చేరింది. కార్యక్రమంలో భాగంగా 32వ వార్డు నంది వీధిలో పుష్పవతి అయిన అమ్మాయి సాయి శిరీస్మా కుమారికి వెండి పట్టీలు, పట్టు చీర అందజేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అనిత, పద్మ, మంగ, లలిత, మణి, కందుల కేదార్నాధ్, కందుల బద్రీనాధ్, వరద సీను, టమట అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

See also  కోడి పందెలు ముసుగులో జరుగుతున్న పేకాట శిబిరాలను అరికట్టాలి ? కృష్ణా జిల్లా జనసేనపార్టీ సంయుక్త కార్యదర్శి ఈమని కిషోర్ కుమార్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి