నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరికలు

నాదెండ్ల మనోహర్

        విజయనగరం ( జనస్వరం ) : జనసేన పార్టీ రాష్ట్ర వ్యవహారాల కమిటి సభ్యులు PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్  సమక్షంలో,  విజయనగరం జిల్లా, సీతంపేట మండలం, దోనుబాయ్ కి చెందినటువంటి రిటైర్డ్ యస్. బి. ఐ బ్యాంక్ మేనేజర్ కోరంగి. నాగేశ్వరావు, మంగళాపురంకి చెందిన జల్లు సోoబాబు, ఆయన సతీమణి జల్లు శ్రీదేవి, వైస్సార్సీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలో మంగళగిరి పార్టీ ఆఫీస్ లో చేరడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వినీ, పాలకొండ నియోజకవర్గం నాయకులు గర్భనా సత్తిబాబు, జనసేన జానీ, వెంకట్ రమణ, నరేంద్ర, దీపక్ పాల్గొన్నారు. 

See also  రాష్ట్రమంతటా బాదుడే.. బాదుడు