మండపేట నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి చేరికలు

మండపేట నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి చేరికలు

              మండపేట నియోజకవర్గం జనసేనపార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ నాయకత్వంలో కోరుమిల్లికి చెందిన పలువురు నాయకులు జనసేనలో చేరారు. కపీలేశ్వరపురం మండలం  వైస్సార్సీపీ మాజీ అధ్యక్షుడు ఆచంట సత్యనారాయణ, సుంకర చిన్న ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన సుమారు 120 మంది కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. జనసేన పార్టీలో చేరిన వారిలో సుంకర హరిబాబు, సుంకర సాయి ప్రకాష్, సుంకర ఆదినారాయణ, సలాది అయ్యప్ప, తాడాల శ్రీను, పురుషోత్తుల వెంకన్న, పెద్దిరెడ్డి వెంకటేష్, సుంకర చంటి, తాడాల సుబ్రహ్మణ్యం, పాలూరి శ్రీను, తుట్టుపు లోవరాజు, గవర కృష్ణమూర్తి, సుంకర సతీష్, మెడిశెట్టి ఆంజనేయులు, సుంకర సత్యనారాయణ, ఆచంట శ్రీను, ఆచంట నాగేశ్వరరావు, కొండిశెట్టి సూరిబాబు, గొల్లపల్లి సుబ్రహ్మణ్యం, మేకల గోవింద, సుంకర శివ, సుంకర హరిబాబు, సుంకర సాయి ప్రకాష్, నిమ్మన ఆంజనేయులు, పురుషోత్తుల నాగు, చీకట్ల శ్రీను, సుంకర సాయి, పెద్దిరెడ్డి శ్రీను, పెద్దిరెడ్డి సత్తిబాబు, పెద్దిరెడ్డి అన్నవరం, సలాది సూరిబాబు, మాధవరపు రాఘవులు, సుంకర రాయుడు లతో పాటు పలువురు ఉన్నారు.

See also  క్షేత్ర స్థాయిలో బలోపేతం చేస్తూ జనసేనానికి అండగా ఉందాం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి