నెల్లూరులో జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం

నెల్లూరులో జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం

               ఐదు నియోజకవర్గాల్లో మొదటి విడత విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. రెండో విడతలో భాగంగా 32 నియోజకవర్గాల్లో నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు జనసేన జిల్లా కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న సభ్యులకు ప్రత్యేక శిక్షణ తరగతులు రాష్ట్ర కార్యాలయంలో ఇవ్వడం జరుగుతుంది మరియు అదేవిధంగా పార్టీ కార్యాలయం పార్టీ కమిటీల్లో వీరికి స్థానం కల్పించబడుతుంది . అదే విధంగా జనసేన పార్టీ తరఫున భవిష్యత్తులో వీళ్ళు పోటీ చేసే దానికి స్థానం కల్పిస్తారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలు క్షేమంగా ఉండాలని జనసేన కార్యకర్తలకు జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించడం జరిగింది ప్రమాదవశాత్తు హాస్పిటల్ 50 వేల రూపాయలు జీవిత బీమా కింద ఐదు లక్షల రూపాయలు రూపాయలు ఇన్సూరెన్స్ సౌకర్యం అధినేత పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. మరే ఇతర పార్టీలు లేని విధంగా పవన్ కళ్యాణ్ గారు కల్పించిన అవకాశాన్ని కార్యకర్తలు అందరూ వినియోగించివలసిందిగా కోరుకుంటున్నారు.  అదేవిధంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీని నెల్లూరు సిటీ ప్రాంతాల్లో ప్రతి గడపకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తామని అన్నారు. 

See also  జనసేనాని జన్మదిన వారోత్సవాల సందర్భంగా ఎచ్ఛర్లలో రక్తదాన శిబిరంలో 30 మంది జనసైనికులు రక్తదానం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి