బస్సు రవాణా సౌకర్యాలను పునరుద్దరించాలని అధికారులను విన్నవించిన జనసేన నాయకులు పీలా రామకృష్ణ

బస్సు రవాణా సౌకర్యాలను పునరుద్దరించాలని అధికారులను విన్నవించిన జనసేన నాయకులు పీలా రామకృష్ణ

               విశాఖపట్నంలోని  38J బస్సు తన రవాణ సేవలని నిలిపి వేసి నందున ఈ ప్రాంతాలలో నివసిస్తున్నా కార్మికలు, విద్యార్థులు మరియు సినీయర్‌ సిటిజన్‌ లు ఈ బస్సు రవాణాపై ఆదారపడి ఉన్నారు. Ex Servicemen కాలనీ, ఇంద్రకాలనీ, జనతాకాలనీ, జవహార్‌నగర్‌, ఇండస్ట్రియల్‌ కా లనీ, అంబేద్కర్‌ నగర్‌ మరియు ఎఎస్‌ఆర్‌ కాలనీ.. ఈయొక్క కొండ ప్రాంతాలలో నివసిస్తున్నా ప్రజలకి రవాణా సౌకర్యం లేకపోవడంతో ఈ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ యొక్క సమస్యకు ప్రధాన కారణమైన అదనపు చెట్టు కొమ్మలను నరికివేయాలని జివిఎంసి అధికారులకి జనసేన పార్టీ తరుపున విన్నవించడం జరిగినది. ఈ సమస్యను వీలైనంతత్వరగా పరిష్కరించి  38J బస్సు తన రవాణ సేవలను పున: ప్రారంభించాలని జనసేన పార్టీ తరపున,  ఈ సమస్యని అధికారుల దృష్టికితీసుకొచ్చారు.  జనసేన నాయకులు పీలా రామకృష్ణ గారు మాట్లాడుతూ సమస్య ఎక్కడ ఉంటే అక్కడ జనసైనికులు, జనసేన పార్టీ ఉంటుందని, ప్రజల సమస్యలు వెలికి తీసి పరిష్కరించేది ఒక్క జనసేన మాత్రమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పీలా రామకృష్ణ గారు, టీమ్ JCF సభ్యులు, జనసైనికులు పాల్గొన్నారు. 

See also  జిల్లా పేరు మార్పుతో కోనసీమలో పెట్టిన చిచ్చు చాలు : చిత్తూరు జిల్లా జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి దారం అనిత

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి