
జనసేనపార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో, హిందూపురం జనసేన పార్టీ ఇంచార్జ్ ఆకుల ఉమేష్ గారి సూచనల మేరకు లేపాక్షి మండల జనసేన నాయకులు లోకేష్, బాలాజీ గౌడ్ ల ఆధ్వర్యంలో లేపాక్షి ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది సౌకర్యార్థం 15 వేలు విలువగల పల్స్ ఆక్సీమీటర్లు, హాండ్ గ్లౌజ్ లు, N95 మాస్క్ లు, శానిటైజర్లు లేపాక్షి మండల జనసేనపార్టీ ఆధ్వర్యంలో అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన సైనికులు సాయి, వేణు, కౌశిక్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.








