జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ

     విజయవాడ, (జనస్వరం) : జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు, స్థానిక పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ పోతిన మహేష్ ఆదేశానుసారం ఆదివారం 38వ డివిజన్ అధ్యక్షులు తమ్మిన లీలా కరుణాకర్ ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కుమ్మరపాలెం సెంటర్ లో సుమారు 200 మందికి కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ 38వ డివిజన్ కమిటీ, నగర కమిటీ సభ్యడు గన్ను శంకర్, దారా రాంబాబు, టమటం శ్రీదేవి, పోరుపురెడ్డి దుర్గాప్రసాద్, దారా ఏసుబాబు, టమటం పరమేశ్వర రావు, వెలదండి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

See also  మద్దికెర మండలంలో జనసేన పార్టీలోకి సి.జి రాజశేఖర్ ఆధ్వర్యంలో 20 కుటుంబాల చేరికలు