క్యాన్సర్ రోగికి బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా రూ. 1,11,000 ఆర్థిక సహాయం

                     జనసేన పార్టీ అధ్యక్షులు వవన్‌ కళ్యాణ్‌ స్పూర్తితో తాడేపల్లి గూడెం పట్టణంలో మారిశెట్టి అజయ్‌ బాబు యువసేస (మాతృక నంస్థ), టీమ్‌’ సైనిక ఇండో ఎన్‌ఆర్‌ఐ ఆర్గనైజేషన్‌, విజయనగరం జగదీష్‌ అండ్‌. టీమ్‌, బొలిశెట్టి శ్రీనివాస్‌ సంయుక్తంగా అందిస్తున్న ఆర్థిక సాయం ఈ  సంవత్సరంలో మరోమారు క్యాన్సర్‌ పేషంట్‌ బేబి యశస్వినికి వైద్యం నిమిత్తం జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బొలిశెట్టి శ్రీనివాస్‌ చేతుల మీదుగా రూ.1 లక్షా 11 వేలు అందించారు. ఈ నందర్భంగా మారిశెట్టి అజయ్‌ బాబు మాట్లాడుతూ ఇలాగే రాబోయే రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు  నిర్వహించునున్నట్లు చెప్పారు. బొలిశెట్టి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అజయ్‌ బాబు  ఆర్గనైజేషన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల నారాయణ మూర్తి, వర్తనవల్లి కాశీ, నీలపాల దినేష్‌ యాదవ్‌, అడబల రాము, యరబోలు ప్రసాద్‌, అదబాల మురళి, వప్పొప్పుల దుర్గా ప్రసాద్‌, గుండుమోగుల అయ్యప్ప, పాలురి శేషు, కనుమూరి పోశి బాబు, ఉన్నమట్ల లోకేష్‌, పుల్లా బాబీ, కటికిరెడ్డి లీలా, దుబా వెంకన్న, మహేష్‌ సోమశేఖర్‌, శివ తదితరులు పాల్గొన్నారు.

 

See also  రేపటి నుండి 54వ డివిజన్ లో పవనన్న ప్రజాబాట : కేతంరెడ్డి వినోద్ రెడ్డి