చింతామణి జనసేనపార్టీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

    చింతామణి, (జనస్వరం) : కర్నాటక చింతామణిలో జనసేన కార్యకర్తలు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పేరు మీద 500 నూతన సంవత్సర క్యాలండర్స్ ఆవిష్కరణ చేయడం జరిగింది. తదనంతరం 500 మంది పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రెడ్డి RR (president)గిడ్డు, గని, కుమార్, సునీల్, షాబు, ప్రవీణ్, సంతు, శివ, ప్రసన్న, హరి జనసైనికులు పాల్గొన్నారు .

See also  రైతుల సమస్యలను పరిష్కరించిన నెల్లిమర్ల జనసేన నాయకురాలు లోకం మాధవి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి