ఉపాధి కోల్పోయిన ప్రయివేటు టీచర్స్, లెక్చరర్ సమస్యల పరిష్కారం కోసం అవనిగడ్డ జనసైనికుల శాంతియుత పాదయాత్ర

ఉపాధి కోల్పోయిన ప్రయివేటు టీచర్స్, లెక్చరర్ సమస్యల పరిష్కారం కోసం అవనిగడ్డ జనసైనికుల శాంతియుత పాదయాత్ర

                    అవనిగడ్డ నియోజకవర్గం,చల్లపల్లి మండలం కరోనా కారణంగా స్కూల్స్ మూతపడటంతో ఉపాధి కోల్పోయిన ప్రయివేటు టీచర్స్, లెక్చరర్ లు తమ సమస్యలు పరిష్కారం కోసం చల్లపల్లి గాంధీ విగ్రహం నుండి మచిలీపట్నం కలక్టరేట్ వరకు శాంతియుత పాదయాత్ర నిర్వహించారు. వారి సమస్యల పరిష్కారం కోసం మద్దతు గా చేస్తున్న ర్యాలీ కి జనసేన పార్టీ, సి.ఐ.టి.యూ,బీజేపీ, వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మత్తి వెంకటేశ్వరరావు, మడమల రంజిత్ కుమార్, లక్ష్మీపురం-4 జనసేన యమ్.పి.టి.సి అభ్యర్థి సూదాని నందగోపాల్, మహేంద్ర అంకాని, బండి నాగార్జున, విమల్ కృష్ణా, రాజు ముక్కొళ్ళు, సోమరౌతు తాతారావు, సోమరౌతు నాంచారయ్య, సోమరౌతు చిన్మయ్బీ, జేపీ నాయకులు భోగాధి చంద్రశేఖర్, లక్ష్మీపురం-2 బీజేపీ యమ్.పి.టి.సి అభ్యర్థి పీతా లక్ష్మీ ప్రతాప్, సి.ఐ.టి.యు నాయకులు ఎ.నారాయణ, గాగారిన్ పాల్గొన్నారు. 

See also  చంద్రగిరి నియోజకవర్గంలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో జల్లికట్టు సంబరాలు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి