
శ్రీకాకుళం జిల్లా ఎచ్ఛర్ల నియోజకవర్గంలో జనసేన కార్యాలయం ఏర్పాటు
మొట్టమొదటి సారిగా శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గంలో జనసైనికుల ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన జనసేన పార్టీ జనరల్ సెక్రటరీలు తమ్మిరెడ్డి శివశంకర్ గారు, బోలిశెట్టి సత్య గారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వన్నెమ్ రెడ్డి సతీష్, ఆముదాలవలస ఇంచార్జి పెదాడ రామ్మోహన్ గారు మరియు ఎచ్చెర్ల నియోజకవర్గ జనసైనికులు భూపతి అర్జున్, ఈశ్వరరావు, తమ్మినేని శ్రీనివాస్, కాంతిశ్రీ , విజయకృష్ణ, మధు తదితరులు పాల్గొన్నారు.








