మదనపల్లి జిల్లా కొరకు JAC ఆధ్వర్యంలో నిరసన చేపట్టిన జనసేన నాయకులు

   మదనపల్లి, (జనస్వరం) : చిత్తూరు జిల్లాలో మదనపల్లి నియోజకవర్గాన్ని జిల్లా సాధన కొరకు  మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్ అంబేడ్కర్ సర్కిల్ దగ్గర, ఆజాద్ ఆటో డ్రైవర్ యూనియన్ మిత్రులు మరియు మదనపల్లి జిల్లా సాధన జేఏసి సంయుక్తంగా నిరసన కార్యక్రమం చేపట్టడమైనది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ తరపున జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, జనసేన నాయకులు శ్రీనివాస్, షారుక్ ఖాన్,బాలాజీ,ధన్ పాల్ తంబళ్లపల్లె నాయకులు అధికారి దేవేంద్ర, కిరణ్ కుమార్ పాల్గొన్నారు.

See also  పవన్ కళ్యాణ్ గారిని కులాల పేరుతో దూషిస్తే ఖబడ్దార్ : జనసేన నాయకులు మైలేరి మల్లయ్య