
జనసేనపార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో, హిందూపురం జనసేన పార్టీ ఇంచార్జ్ ఆకుల ఉమేష్ గారి ఆదేశాల మేరకు హిందూపురం పట్టణ జనసేన నాయకుడు P. చక్రవర్తి (చక్రి) ఆధ్వర్యంలో లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన 50 మంది కుటుంబాలకు హిందూపురం జనసేనపార్టీ కార్యాలయంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు M M మంజునాథ్, నిమ్మకాయల రాము, కొల్లకుంట శేఖర్, బొంచేరువు భాస్కర్, లేపాక్షి మండల నాయకుడు లోకేష్ , మరియు లింగరాజు, హనుమంతు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.








