ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

                  భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులు శ్రీ గౌరవనియలు సోము వీర్రాజు గారికి శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం జనసేన పార్టీ తరుపున జి సిగడం మండల నాయకులు తాలబత్తుల పైడిరాజు గారు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసారు. అదే విధంగా ఏదైతే మన రెండు పార్టీలు సంయుక్తంగా ఉన్నాయో పార్టీ యొక్క బలోపేతం పై దృష్టి పెట్టి అందరిని ఒకేతాటి మీదకు తీసుకుని వెళ్ళండి అని వివరించడం జరిగింది. మా నియోజకవర్గములో ఉన్న సమస్యలు, నిరోద్యగ సమస్య , రైతులు సమస్య, రోడ్లు సమస్య ఉన్నాయిఅని వివరించడం జరిగింది.   గనుక వాటిపై దృష్టి పెట్టి వారికి న్యాయం చెయ్యండి అని కోరుకోవడం జరిగింది.  ఈ సమావేశం జన సైనికులు సింహాచలం, ఈశ్వరవు, సాయి రమణ, రాంబాబు ఆర్మీ (NSG) చిన్న పాల్గొన్నారు.

See also  యస్. కోటలో జనసేనపార్టీలోకి చేరికలు