చింతలవలస గ్రామంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు

చింతలవలస

             విజయనగరం ( జనస్వరం ) : విజయనగరం జిల్లా, నెల్లిమర్ల నియోజకవర్గం, చింతలవలస గ్రామంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అన్న సంతర్పణ కార్యక్రమం సందర్భంగా జనసేనపార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని సీనియర్ జనసేన నాయకులు రాజారావు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చింతలవలస జనసైనికులు మరియు నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి నాయకులు అచ్చం నాయుడు గారు పాల్గొనడం జరిగింది. 

See also  పెరిగిన ధరలతో జీవనం సాగించలేకపోతున్నాం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి