పశ్చిమ బెంగాల్‌లో డెంగ్యూతో వణుకు

     పశ్చిమ బెంగాల్‌లో శుక్రవారం డెంగ్యూతో బాధపడుతున్న ఆరుగురు మరణించారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో 30 మందికి పైగా మరణించారని అధికారులు తెలిపారు. రోజురోజుకి పెరుగుతున్న డెంగ్యు సంఖ్య ప్రభుత్వాన్ని వణికిస్తుంది. ఇప్పటికే కె ఎం సి కోల్కతా మునిసిపల్ కార్పొరేషన్ వారు మెడికల్ స్టాఫ్కి సెలవలు ఇచ్చేది లేదని చెప్పడంతో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.  ఇది ఇలా ఉండగా, బెంగాల్ ప్రభుత్వం డెంగ్యూ కేసుల వివరాలను కేంద్రంతో తన వెక్టర్-బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ కోసం పంపడం లేదని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ప్రధాని మోదీ
ప్రపంచ ఆర్థికాభివృద్ధి కేంద్రంగా భారత్‌.. అదే మా లక్ష్యం ప్రధాని మోదీ
సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టులో చంద్రబాబుకు నిరాశ..
images (1)
ఛత్తీస్‌ ఘడ్ లో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ పెట్టుకున్న ఆశలు
ఒడిశా రైలు
ఒడిశా రైలు దుర్ఘటనకు సంబంధించి సీబీఐ కీలక వ్యాఖ్యలు
ఇస్రో
500 మంది ఇస్రో శాస్త్రవేత్తలకు సన్మానం చేయనున్న కర్ణాటక సర్కార్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way