జనసేన నాయకులు గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

   పాయకరావుపేట, (జనస్వరం) : కార్మికుల దినోత్సవం సందర్భంగా జనసేన సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో జనసేన యువ నాయకులు గెడ్డం చైతన్య, ఆకాష్ లు చలివేంద్రమును జనసేన పార్టీ కార్యాలయం నందు  ప్రారంభించారు. అలాగే తొలిరోజు సందర్భంగా ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన యువ నాయకులు గెడ్డం చైతున్య, ఆకాష్, నారిపురెడ్డి పద్మా, జగ్గనదోర, రత్నాజీ, గణేష్, రాజు, సూర్య చంద్ర, నానాజీ, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way