Logo
Date of Publish : 01 May 2022, 12:49 pm
Editor : Sake Naresh

జనసేన నాయకులు గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

   పాయకరావుపేట, (జనస్వరం) : కార్మికుల దినోత్సవం సందర్భంగా జనసేన సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో జనసేన యువ నాయకులు గెడ్డం చైతన్య, ఆకాష్ లు చలివేంద్రమును జనసేన పార్టీ కార్యాలయం నందు  ప్రారంభించారు. అలాగే తొలిరోజు సందర్భంగా ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన యువ నాయకులు గెడ్డం చైతున్య, ఆకాష్, నారిపురెడ్డి పద్మా, జగ్గనదోర, రత్నాజీ, గణేష్, రాజు, సూర్య చంద్ర, నానాజీ, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com