వరద బాధితులకి నిత్యావసర సరుకులు అందిస్తున్న జనసేన నాయకులు రామకృష్ణ RK

జనసేన

            కడప ( జనస్వరం ) :  రాజంపేటలో గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు దాదాపు 20 గృహాలు కూలిపోయి నిరాశ్రయులైన వారికి అండగా కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ జనసేన పార్టీ నాయకులు వారిని పరామర్శించి బియ్యం నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాచర్ల రామకృష్ణ (జనసేన RK), షేక్ కరీం, అయ్యప్ప, చరణ్, జగదీష్, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way