Logo
Date of Publish : 30 November 2021, 5:53 pm
Editor : Sake Naresh

వరద బాధితులకి నిత్యావసర సరుకులు అందిస్తున్న జనసేన నాయకులు రామకృష్ణ RK

            కడప ( జనస్వరం ) :  రాజంపేటలో గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు దాదాపు 20 గృహాలు కూలిపోయి నిరాశ్రయులైన వారికి అండగా కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ జనసేన పార్టీ నాయకులు వారిని పరామర్శించి బియ్యం నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాచర్ల రామకృష్ణ (జనసేన RK), షేక్ కరీం, అయ్యప్ప, చరణ్, జగదీష్, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com