Search
Close this search box.
Search
Close this search box.

ప్రమాదములో గాయపడ్డ జనసైనికుడికి ఆర్థిక సాయం చేసిన జనసేన నాయకులు పంతుల జైరాం

జనసేన

  నరసన్నపేట, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గం లింగలపాడుకి చెందిన జనసైనికుడు రమణమూర్తికి ప్రమాదవశాత్తు ఆక్సిడెంట్ అయ్యి కాళ్ళకు ఆపరేషన్ జరిగి 45 రోజులు కదలలేని పరిస్థితిలో ఉన్నాడు.ఈ విషయం తెలుసుకున్నా నర్సన్నపేట యువనాయకులు పంతుల జైరాం జనసైనికుడిని పరామర్శించి 10000/- రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ ఎప్పుడు మీకు అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way