హై టెన్షన్ వైరు జనవాసాల్లో వేయడం దారుణమని జనసేన నాయకుల ఆవేదన

హై టెన్షన్

       ఆచంట ( జనస్వరం ) : ఆచంట నియోజకవర్గం పోడూరు మండలం, రావిగొప్పులో జనవాసల్లో ఇరుకు సందులో హై ఓల్టేజ్ కరెంట్ లైను వేయడం వలన ఆ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అదే విషయాన్ని స్థానిక ప్రజలు జనసేన దృష్టికి తీసుకువస్తే జనసేన నాయకులు ఉమ్మడి పగో జిల్లా జాయింట్ సెక్రెటరీ రావి హరీష్ బాబు గారు వెంటనే స్పందించి అక్కడ పరిస్థితి చూసి, జనవాసల్లో హై ఓల్టేజ్ విద్యుత్ లైన్ లు వేయడం వల్ల ప్రమాదం పొంచి ఉందని, కాబట్టి స్థానికలు కోరిన విధంగా విద్యుత్ లైన్లు పంట పొలాలు మీదగా వేస్తే ఎవ్వరికి ఏ ఇబంది ఉండదని కాబట్టి ప్రభుత్వం మరియు అధికారులు స్పందించి, వెంటనే మార్చాలని స్థానికలతో కలిసి డిమాండ్ చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way