Logo
Date of Publish : 06 May 2023, 4:31 am
Editor : Sake Naresh

హై టెన్షన్ వైరు జనవాసాల్లో వేయడం దారుణమని జనసేన నాయకుల ఆవేదన

       ఆచంట ( జనస్వరం ) : ఆచంట నియోజకవర్గం పోడూరు మండలం, రావిగొప్పులో జనవాసల్లో ఇరుకు సందులో హై ఓల్టేజ్ కరెంట్ లైను వేయడం వలన ఆ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అదే విషయాన్ని స్థానిక ప్రజలు జనసేన దృష్టికి తీసుకువస్తే జనసేన నాయకులు ఉమ్మడి పగో జిల్లా జాయింట్ సెక్రెటరీ రావి హరీష్ బాబు గారు వెంటనే స్పందించి అక్కడ పరిస్థితి చూసి, జనవాసల్లో హై ఓల్టేజ్ విద్యుత్ లైన్ లు వేయడం వల్ల ప్రమాదం పొంచి ఉందని, కాబట్టి స్థానికలు కోరిన విధంగా విద్యుత్ లైన్లు పంట పొలాలు మీదగా వేస్తే ఎవ్వరికి ఏ ఇబంది ఉండదని కాబట్టి ప్రభుత్వం మరియు అధికారులు స్పందించి, వెంటనే మార్చాలని స్థానికలతో కలిసి డిమాండ్ చేయడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com