మదనపల్లి జిల్లా సాధన JAC ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

మదనపల్లి

     మదనపల్లి ( జనస్వరం ) : మదనపల్లి జిల్లా సాధన JAC ఆధ్వర్యంలో మదనపల్లి నియోజకవర్గం ప్రజలు నుండి సంతకాలు సేకరణ కార్యక్రమం చేపట్టడమైనది. ఈ కార్యక్రమానికి చిత్తూరు జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి దారం అనిత పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లిని జిల్లా చేసేదాకా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని అన్నారు. అన్ని విధాలుగా అనుకూలంగా వున్న మదనపల్లిని జిల్లా చేయాలని కోరారు. ఈ విషయం గురించి ప్రభుత్వ సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి మదనపల్లి జిల్లా సాధన JAC సభ్యులు, జనసేన, వివిధ రాజకీయ పార్టీలు, కుల సంఘాలు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way