ప్రభుత్వం ఏర్పాటైన నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పేదలకు అందని హౌస్ ఫర్ ఆల్ ఇల్లు : గునుకుల కిషోర్
పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు అకారణంగా తీసివేస్తున్నారు : నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్