హృద్రోగ బాధితునికి వైద్యం నిమిత్తం ఆర్థిక సాయం అందించిన బొలిశెట్టి శ్రీను

    తాడేపల్లిగూడెం ( జనస్వరం ) : కొమ్ముగూడెం గ్రామానికి చెందిన ఉన్నమట్ల కడలియ కుమారుడు గుండె సమస్యతో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జనసేన తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్చార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ బాధితునికి వైద్య నిమిత్తం రూ.10వేలు ఆర్థిక సాయం శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు వైద్య, ఆరోగ్య, ఆర్థిక సమస్యల్లో జనసేన అండగా నిలుస్తుందన్నారు. జనసేనాని పవన్ ఆశయాల మేరకు తామంతా పనిచేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way