రాజాం నియోజకవర్గంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

    రాజాం, (జనస్వరం) : భారత రాజ్యాంగ రూపశిల్పి, ప్రపంచ మేధావి, మానవ హక్కుల ప్రధాత  డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలను ఎన్ని రాజు గారి ఆధ్వర్యంలో రాజాం నియోజకవర్గ జనసేన పార్టీ ఆఫీస్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ గారు ఏ కులానికో, ఏ మతానికో, ఏ ప్రాంతానికో పరిమితం చేయలేము. ఎందుకంటే ప్రతి భారతీయుని గుండెపై చెదరని ముద్ర వేసిన మహనీయుడు. అతని ఆశయాలను, సిద్ధాంతాలను సమన్యాయంతో ముందుకు తీసుకువెళ్తామని, ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల జనసైనికులు, కార్యకర్తలు పాల్గొనటం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way