జనసేన పార్టీ అధినేత కోలుకోవాలని రైల్వే కోడూరులో జనసేన నాయకుల పూజలు

             జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కుదుట పడాలని, ఆయన కోవిడ్ నుండి త్వరగా కోలుకోవాలని కోరారు. రైల్వే కోడూరు జనసేన పార్టీ కార్యకర్తలు నేడు శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయము నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనకుల గోత్రం, మకర రాశి, ఉత్తరాషాడ నక్షత్రం, కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన త్వరగా కోలుకోవాలని జనసైనికులు అందరూ దేవుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు స్థానిక జనసేన పార్టీ కార్యకర్తలు గంధం శెట్టి దినకర్ బాబు, సుబ్రహ్మణ్యం, సాయం విద్యాసాగర్, అల్లం శ్రీనివాసులు, పటం రవికుమార్, రమణ, గిరిధర్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way