Logo
Date of Publish : 24 April 2021, 8:38 am
Editor : Sake Naresh

జనసేన పార్టీ అధినేత కోలుకోవాలని రైల్వే కోడూరులో జనసేన నాయకుల పూజలు

             జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కుదుట పడాలని, ఆయన కోవిడ్ నుండి త్వరగా కోలుకోవాలని కోరారు. రైల్వే కోడూరు జనసేన పార్టీ కార్యకర్తలు నేడు శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయము నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనకుల గోత్రం, మకర రాశి, ఉత్తరాషాడ నక్షత్రం, కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన త్వరగా కోలుకోవాలని జనసైనికులు అందరూ దేవుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు స్థానిక జనసేన పార్టీ కార్యకర్తలు గంధం శెట్టి దినకర్ బాబు, సుబ్రహ్మణ్యం, సాయం విద్యాసాగర్, అల్లం శ్రీనివాసులు, పటం రవికుమార్, రమణ, గిరిధర్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com