సంపత్ కుమార్ కి సేవా రత్న నేషనల్ అవార్డు

   అనంతపురం ( జనస్వరం ) : ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన సాహిత్య అకాడమీ తెలంగాణలో రాష్ట్ర సదస్సు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా జనసేన పార్టీకి చెందిన అనంతపురం కార్యదర్శి సంపత్ కుమార్ కి సేవా రత్న నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది. సభలో మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడంలో నేనెప్పుడూ ముందుంటాను ఆయన తెలిపారు. బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణకి, జాతీయ కోఆర్డినేటర్ డాక్టర్ విజయలలితకి ధన్యవాదాలు తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way