చనిపోయిన జనసేనపార్టీ క్రియాశీల కార్యకర్త కుటుంబానికి 50,000 ఆర్థిక సాయం

 శ్రీకాళహస్తి ( జనస్వరం ) : శ్రీకాళహస్తి మండలం మాధవమాల గ్రామంకి చెందిన జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త తిప్పరాల నవీన్ (21) ఇటీవల గుండెపోటు అనారోగ్యంతో మరణించడం జరిగింది.  జనసేనపార్టీ ఇంఛార్జి  వినుత కోటా గారు నవీన్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున నాయకులు, జనసైనికుల సహకారంతో 50,000 ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఏ కష్టమొచ్చినా సొంత కుటుంబ సభ్యులుగా భావించి అండగా ఉంటామని నవీన్ అమ్మ గారికి బరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, పట్టణ ఉపాధ్యక్షుడు తోట గణేష్, ఐటీ కోఆర్డినేటర్ కావాలి శివకుమార్, ప్రధాన కార్యదర్శులు ముడుసు గణేష్, పేట చిరంజీవి, నితీష్ కుమార్, పేట చంద్ర శేఖర్, నాయకులు వెంకట రమణ యాదవ్, రాజేష్, సురేష్, చైతన్య, తులసీరాం, చందు యాదవ్, గోపి తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way