రాహుల్ మ‌రోసారి భారత్ జోడో యాత్ర

రాహుల్

          కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ మ‌రోసారి భారత్ జోడో యాత్ర చేప‌ట్ట‌నున్నారు. అక్టోబర్ 2 నుంచి యాత్ర ప్రారంభించ‌నున్న‌ట్లు కాంగ్రెస్ పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. మొద‌టిసారి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్ర కొన‌సాగించిన రాహుల్‌.. ఈసారి గుజరాత్ నుంచి మేఘాలయా వరకు పర్యటించనున్నారని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. రాహుల్ మొద‌టిసారి చేప‌ట్టిన భారత్ జోడో యాత్రకు విశేష ఆధరణ లభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ప్రధాని మోదీ
ప్రపంచ ఆర్థికాభివృద్ధి కేంద్రంగా భారత్‌.. అదే మా లక్ష్యం ప్రధాని మోదీ
సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టులో చంద్రబాబుకు నిరాశ..
download (2)
పశ్చిమ బెంగాల్‌లో డెంగ్యూతో వణుకు
images (1)
ఛత్తీస్‌ ఘడ్ లో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ పెట్టుకున్న ఆశలు
ఒడిశా రైలు
ఒడిశా రైలు దుర్ఘటనకు సంబంధించి సీబీఐ కీలక వ్యాఖ్యలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way