Search
Close this search box.
Search
Close this search box.

హై టెన్షన్ వైరు జనవాసాల్లో వేయడం దారుణమని జనసేన నాయకుల ఆవేదన

హై టెన్షన్

       ఆచంట ( జనస్వరం ) : ఆచంట నియోజకవర్గం పోడూరు మండలం, రావిగొప్పులో జనవాసల్లో ఇరుకు సందులో హై ఓల్టేజ్ కరెంట్ లైను వేయడం వలన ఆ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అదే విషయాన్ని స్థానిక ప్రజలు జనసేన దృష్టికి తీసుకువస్తే జనసేన నాయకులు ఉమ్మడి పగో జిల్లా జాయింట్ సెక్రెటరీ రావి హరీష్ బాబు గారు వెంటనే స్పందించి అక్కడ పరిస్థితి చూసి, జనవాసల్లో హై ఓల్టేజ్ విద్యుత్ లైన్ లు వేయడం వల్ల ప్రమాదం పొంచి ఉందని, కాబట్టి స్థానికలు కోరిన విధంగా విద్యుత్ లైన్లు పంట పొలాలు మీదగా వేస్తే ఎవ్వరికి ఏ ఇబంది ఉండదని కాబట్టి ప్రభుత్వం మరియు అధికారులు స్పందించి, వెంటనే మార్చాలని స్థానికలతో కలిసి డిమాండ్ చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way